Saturday, January 24, 2026
spot_img
HomeSouth ZoneTelanganaహైడ్రా ఆందోళనల తర్వాత… ప్రైవేట్‌ కాలేజీలు తుది నిర్ణయం|

హైడ్రా ఆందోళనల తర్వాత… ప్రైవేట్‌ కాలేజీలు తుది నిర్ణయం|

ప్రైవేట్‌ కాలేజీల ఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సానుకూల ఫలితం సాధించారు.

ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,500 కోట్లు బకాయిలలో నుంచి రూ. 600 కోట్లు విడుదల చేసి, మిగిలిన 900 కోట్లు త్వరలో క్లియర్ చేస్తుందని హామీ ఇచ్చింది.

ఈ హామీతోనే శనివారం (నవంబర్ 8) నుంచి కాలేజీల గేట్లు తిరిగి తెరవబడ్డాయి.
ముందుగా ఐదు రోజుల పాటు విద్యార్థులు, యాజమాన్యాలు హైడ్రామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే నిర్లక్ష్యం చేయమని, విద్యను వ్యాపారం చేసుకుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి ప్రభుత్వం-కాలేజీల చర్చలు ఫలిస్తూ సమస్యకు పరిష్కారం దొరుకింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments