సంక్రాంతికి పాట్నాలో నుంచి విలెజ్ లకు వేళ్ళే ప్రయాణికులను దృష్టి లో పెట్టుకొని మరో 11స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నాట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రకా పోకాలు సాగుతాయి. కాకినాడ –వికారబాద్, వికారాబాద్ — పార్వతి పురం, పార్వతి పురం నుంచి కాకినాడ, ఈమధ్య ట్రైన్స్ నడవనున్నాయి. విటికి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపింది SCR…
