<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Avunoori Mahesh, Author at Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</title>
	<atom:link href="https://bharataawaz.com/author/maheshavunoori7/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://bharataawaz.com/author/maheshavunoori7/</link>
	<description>The Voice of India!</description>
	<lastBuildDate>Mon, 15 Jun 2026 10:53:27 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=7.0</generator>

<image>
	<url>https://bharataawaz.blr1.cdn.digitaloceanspaces.com/wp-content/uploads/2025/07/BA-LOGO-150x150.jpg</url>
	<title>Avunoori Mahesh, Author at Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</title>
	<link>https://bharataawaz.com/author/maheshavunoori7/</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>సింగరేణి బాయి బాటలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత</title>
		<link>https://bharataawaz.com/2026/06/15/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Mon, 15 Jun 2026 10:53:27 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<category><![CDATA[#Bharataawaz]]></category>
		<category><![CDATA[#KalvakuntlaKavitha]]></category>
		<category><![CDATA[#KavithaKalvakuntla]]></category>
		<category><![CDATA[#Singareni]]></category>
		<category><![CDATA[#SingareniCollieries]]></category>
		<category><![CDATA[#TelanganaNews]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67701</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా : టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని,పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని . డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని,నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసిందని,ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/15/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/">సింగరేణి బాయి బాటలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాల జిల్లా : టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కవిత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోందని,పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని .</p>
<p>డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారని,నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసిందని,ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదని,సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/15/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b0%b0%e0%b1%87%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%ac%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d/">సింగరేణి బాయి బాటలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్</title>
		<link>https://bharataawaz.com/2026/06/15/8%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%83%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%9f/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Mon, 15 Jun 2026 09:41:06 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<category><![CDATA[#8thWard]]></category>
		<category><![CDATA[#Bharataawaz]]></category>
		<category><![CDATA[#CorporatorMekalaRam]]></category>
		<category><![CDATA[#LocalNews]]></category>
		<category><![CDATA[#MekalaRam]]></category>
		<category><![CDATA[#PublicIssues]]></category>
		<category><![CDATA[#WardVisit]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67683</guid>

					<description><![CDATA[<p>శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేటర్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మేకల [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/15/8%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%83%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%9f/">8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>శ్రీరాంపూర్ : ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 8వ వార్డులో కార్పొరేటర్ మేకల రామ్ విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.</p>
<p>ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా కార్పొరేటర్‌కు వివరించగా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మేకల రామ్ తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.&#8221;ప్రజల సమస్యలే నా బాధ్యత – వార్డు అభివృద్ధే నా లక్ష్యం&#8221; అని కార్పొరేటర్ మేకల రామ్ అన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/15/8%e0%b0%b5-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%83%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%9f/">8వ వార్డులో విస్తృత పర్యటన నిర్వహించిన కార్పొరేటర్ మేకల రామ్</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:43:59 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67608</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాల శాసనసభ్యులు&#160; కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు,డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae/">మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాల శాసనసభ్యులు&nbsp; కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు,డిప్యూటీ సిఎం మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను పంపించాలని మంత్రి శ్రీధర్ బాబుతో అన్నట్లు భట్టి పేర్కొన్నారు,వ్యాపారుల సహకారం బాగుందని అన్నారు,అనంతరం డిప్యూటీ సీఎంని, మంత్రి ని, ఎమ్మెల్యేని శాలువాలతో సన్మానించారు,ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి , ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ సుధాకర్ , కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b2-%e0%b0%9b%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%85%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%ae/">మంచిర్యాల ఛాంబర్ అఫ్ కామర్స్ సమావేశం పాల్గొన్న : డిప్యూటీ సీఎం</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%9c%e0%b1%82%e0%b0%a8%e0%b1%8d-16-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-28-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%81-%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:43:45 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67606</guid>

					<description><![CDATA[<p>హైదరాబాద్ : హైదరాబాద్&#8204;లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్&#160; స్టేడియంలో జూన్ 16 నుండి 28 వరకు నిర్వహించబడనున్న ప్రతిష్టాత్మక రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయని ఇవి 48 మ్యాచ్లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%9c%e0%b1%82%e0%b0%a8%e0%b1%8d-16-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-28-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%81-%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6/">జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>హైదరాబాద్ : హైదరాబాద్&zwnj;లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్&nbsp; స్టేడియంలో జూన్ 16 నుండి 28 వరకు నిర్వహించబడనున్న ప్రతిష్టాత్మక రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయని ఇవి 48 మ్యాచ్లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు. తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలోని రగ్బీ క్రీడాకారులు, కోచ్&zwnj;లు, రిఫరీలు, జిల్లా సంఘాల ప్రతినిధులు మరియు క్రీడాభిమానులందరినీ తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల, రాష్ట్ర కార్యదర్శి ఆదిత్య ఉట్పల హృదయపూర్వకంగా ఆహ్వానించారు,భారతదేశంలో రగ్బీ క్రీడకు కొత్త ఊపును తీసుకువస్తున్న ఈ లీగ్&zwnj;లో దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారని, ఈ అవకాశాన్ని తెలంగాణ రగ్బీ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.రగ్బీ అభివృద్ధికి మనమంతా భాగస్వాములం. రండి&#8230; రగ్బీ ప్రీమియర్ లీగ్&zwnj;ను విజయవంతం చేసి తెలంగాణ రగ్బీ సత్తాను చాటుదాం.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%9c%e0%b1%82%e0%b0%a8%e0%b1%8d-16-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-28-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%81-%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6/">జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%95%e0%b1%80-%e0%b0%b6%e0%b1%87-%e0%b0%95%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:43:33 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67610</guid>

					<description><![CDATA[<p>&#160;మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా చేతుల మీదుగా అవార్డు,నేడు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజభవన్ లో జరిగిన కార్యక్రమమంలో కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మొత్తంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఎక్కువ యూనిట్స్ సేకరించిన సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా అవార్డు అందించడం జరిగింది,ఈ అవార్డును మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%95%e0%b1%80-%e0%b0%b6%e0%b1%87-%e0%b0%95%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be/">కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>&nbsp;మంచిర్యాల జిల్లా : కీ,శే,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా చేతుల మీదుగా అవార్డు,నేడు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజభవన్ లో జరిగిన కార్యక్రమమంలో కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ కు రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మొత్తంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఎక్కువ యూనిట్స్ సేకరించిన సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్షా అవార్డు అందించడం జరిగింది,ఈ అవార్డును మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు&nbsp; తనయుడు కొక్కిరాల చరణ్ రావు గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది,ఈ కార్యక్రమమంలో రెడ్ క్రాస్ మంచిర్యాల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%95%e0%b1%80-%e0%b0%b6%e0%b1%87-%e0%b0%95%e0%b1%8a%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b0%e0%b0%98%e0%b1%81%e0%b0%aa%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be/">కీ, శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్కు అవార్డు అందించిన : గవర్నర్</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%aa/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:43:17 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67604</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్&#8204;లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) మరియు పార్టీ నాయకుల కోసం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అవగాహన శిక్షణ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొని దిశానిర్దేశం చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%aa/">ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాల జిల్లా : పట్టణంలోని పద్మావతి గార్డెన్&zwnj;లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) మరియు పార్టీ నాయకుల కోసం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అవగాహన శిక్షణ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొని దిశానిర్దేశం చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల జాబితా పరిశుద్ధత ఎంతో కీలకమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా BLAలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు,ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరించాలని, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత పేర్లను నమోదు చేయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వలసలు, మరణాలు, చిరునామా మార్పులు వంటి అంశాలపై పూర్తి సమాచారంతో ఎన్నికల అధికారులకు సహకరించాలని సూచించారు,ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల హక్కుల పరిరక్షణకు ముందుండాలని, ఎక్కడైనా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరిగితే వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు,బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి, ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముకలని కొనియాడిన ఆయన, ప్రతి BLA ఫారం-6, ఫారం-7, ఫారం-8 ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు కూడా వాటి గురించి వివరించాలని సూచించారు,కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%93%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b9%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b1%81-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a3-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%aa/">ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ఉద్యమ కళాకారుల సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:43:03 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67602</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాల జిల్లా :&#160;తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, వారి త్యాగాలు, కృషి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు,ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కళాకారులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2/">ఉద్యమ కళాకారుల సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాల జిల్లా :&nbsp;తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమ కళాకారులు పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, వారి త్యాగాలు, కృషి తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు,ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఉద్యమ కళాకారుల సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ కళాకారులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లడంలో కళాకారుల పాత్ర కీలకమైందన్నారు. పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి ఉద్యమ విజయానికి వారు విశేషంగా కృషి చేశారని కొనియాడారు,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్,అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%ae-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2/">ఉద్యమ కళాకారుల సేవలు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%89%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 14:42:50 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67600</guid>

					<description><![CDATA[<p>రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు తన పర్యటనను కొనసాగిస్తూ సింగరేణి సంస్థలో అతిపెద్ద ఏరియాగా పేరొందిన శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ అంశాలపై సంబంధిత డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ మార్కెట్ పరిస్థితుల్లో సంస్థ మరింత బలోపేతం కావాలంటే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%89%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2/">శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు తన పర్యటనను కొనసాగిస్తూ సింగరేణి సంస్థలో అతిపెద్ద ఏరియాగా పేరొందిన శ్రీరాంపూర్ ఏరియాను సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్ అంశాలపై సంబంధిత డైరెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ మార్కెట్ పరిస్థితుల్లో సంస్థ మరింత బలోపేతం కావాలంటే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అదే సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ ఉత్పత్తి కార్యకలాపాలను కొనసాగించాలని స్పష్టం చేశారు,ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సింగరేణికి మరో వందేళ్లపాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంస్థ లాభదాయకత, పోటీతత్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు,ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ దండే విఠల్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్&zwnj; జ్యోతి, ఐఏఎస్&zwnj;, డైరెక్టర్లు శ్రీ ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), శ్రీ కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), శ్రీ గౌతమ్ పోట్రు, ఐఏఎస్&zwnj; (పర్సనల్ &amp; ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్&zwnj;మెంట్) శ్రీ బి. వెంకన్న, ఐఆర్&zwnj;టీఎస్&zwnj;, జీఎం (కో-ఆర్డినేషన్ &amp; మార్కెటింగ్) శ్రీ టి. శ్రీనివాస్&zwnj;, శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీ ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%8f%e0%b0%b0%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%89%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%b2/">శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/335-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 07:01:30 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<category><![CDATA[#AppointmentLetters]]></category>
		<category><![CDATA[#Bharataawaz]]></category>
		<category><![CDATA[#BhattiVikramarka]]></category>
		<category><![CDATA[#DeputyCMBhatti]]></category>
		<category><![CDATA[#TelanganaJobs]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67528</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/335-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82/">335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాలలో 335 మంది సింగరేణి కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందజేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. సింగరేణి మన తెలంగాణ ప్రజల ఆస్తి, కార్మికుల సంక్షేమమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం, సింగరేణి కార్మికులకు భరోసా కల్పిస్తూ దేశంలో ఏ సంస్థలో లేని విధంగా రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా కార్మికుల ఆరోగ్య భద్రత కోసం రూ. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ మెగా కవరేజ్,చరిత్రలో తొలిసారిగా 30 వేల మంది</p>
<p>అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు తలా రూ. 5,000 బోనస్ద,శాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్య పరిష్కారానికి కార్మిక సంఘాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు,కార్మికుల హక్కు అయిన మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డును తక్షణమే ప్రారంభించేలా ఆదేశాలు,గతంలో కోయగూడెం, సత్తుపల్లి కోల్ బ్లాకుల వేలంలో పాల్గొనకుండా అడ్డుపడి సింగరేణికి రూ. వేల కోట్ల నష్టం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే! ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ ఇద్దరూ లోలోపల ఒక్కటై &#8216;దొంగే దొంగ&#8217; అన్నట్లుగా నాటకాలు ఆడుతున్నారు. సింగరేణిని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఈ కుట్రలను కార్మికులు గమనించాలి,సింగరేణి సంస్థను ఏ శక్తుల చేతుల్లోకీ వెళ్లనివ్వం. గద్దల్ని, డేగల్ని, దళారుల్ని సింగరేణిలో అడుగుపెట్టనివ్వం సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవడంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని అన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/335-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%ae%e0%b0%95-%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82/">335 మందికి నియామక పత్రాలు అందించిన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఎంపీ వంశీకృష్ణ పర్యటన</title>
		<link>https://bharataawaz.com/2026/06/14/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%ad%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%95%e0%b0%b2/</link>
		
		<dc:creator><![CDATA[Avunoori Mahesh]]></dc:creator>
		<pubDate>Sun, 14 Jun 2026 06:12:30 +0000</pubDate>
				<category><![CDATA[Telangana]]></category>
		<category><![CDATA[#Bharataawaz]]></category>
		<category><![CDATA[#BhattiVikramarka]]></category>
		<category><![CDATA[#DeputyCMBhatti]]></category>
		<category><![CDATA[#GaddamVamsiKrishna]]></category>
		<category><![CDATA[#TelanganaDevelopment]]></category>
		<guid isPermaLink="false">https://bharataawaz.com/?p=67508</guid>

					<description><![CDATA[<p>మంచిర్యాల : ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. శనివారం దండేపల్లి మండలం గూడెంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్,MLA ప్రేమసాగర్తో కలిసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరియు [&#8230;]</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%ad%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%95%e0%b0%b2/">డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఎంపీ వంశీకృష్ణ పర్యటన</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>మంచిర్యాల : ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు.</p>
<p>శనివారం దండేపల్లి మండలం గూడెంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్,MLA ప్రేమసాగర్తో కలిసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.</p>
<p>ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గూడెం దేవస్థానం అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకు సాగుతోందన్నారు,రైతులకు సాగునీటి అందుబాటును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం జిల్లాలోని వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.</p>
<p>ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి తాను కృషి చేస్తానని ఎంపీ తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.</p>
<p>The post <a href="https://bharataawaz.com/2026/06/14/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82-%e0%b0%ad%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%95%e0%b0%b2/">డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ఎంపీ వంశీకృష్ణ పర్యటన</a> appeared first on <a href="https://bharataawaz.com">Bharat Aawaz - The Voice Of India! News, Updates, Politics and More!</a>.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
