పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వెంకటేశ్ (30) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. స్థానిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడైన...

నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు…..

ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....! భారత్ అవాజ్ న్యూస్: 11 మే వరంగల్ జిల్లా నర్సంపేటకు రాక  బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజుమధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం...

“కనకారెడ్డి వర్ధంతి… భావోద్వేగంగా నివాళులర్పించిన అభిమానులు.|

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రజానాయకుడు, దివంగత శ్రీ కనకా రెడ్డి గారిని ఆయన 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన...
spot_img
spot_img
spot_img

From BHARAT AAWAZ

Handpicked From Bharat Aawaz Team

“బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ,...

నిజామాబాద్:

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే 'భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము .దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ  39...
spot_img

పుంగనూరు నియోజకవర్గం : క్రికెట్ ఆడుతూ వ్యక్తి మృతి

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఎగువమల్లెలవారి పల్లెలో ఆదివారం స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన వెంకటేశ్ (30) అనే యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. స్థానిక గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడైన...

“పుంగనూరులో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ..”

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు ఆదివారం పంపిణీ చేశారు. ఎండలు, వర్షాల సమయంలో రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా...