రూ. 350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బాచుపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. భూసేకరణ సమస్యలు, భారీ వర్షాల వల్ల జాప్యం జరిగినప్పటికీ, 2026 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా...
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.
'బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది' అని భయపెట్టడం, ఫేక్ జాబ్ ఆఫర్లు, లోన్ యాప్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ స్కీముల పేరుతో లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా...
కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. మొత్తం 824 నియోజకవర్గాల్లో 17.4 కోట్ల మంది ఓటర్లు తమ...
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు
మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం
సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం
ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం-విజయ్
మహిళలకు ఆర్థిక చేయూత...
పుంగనూరు పట్టణంలో మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, నిర్మాణ ఖర్చుల కోసం ఐదు లక్షలు పెంచాలని, టిడ్కో...