పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి కాపీయింగ్కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించారు.
#Punganurదీనిపై...
ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల స్వాధీనం పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకే జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు.
ఆ భూములపై వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించిందని ఆయన వెల్లడించారు.
సుమారు రూ. 250 కోట్ల విలువైన...
ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల హస్తం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
అక్రమ సంపాదన కోసమే భూదాన్ భూములపై కన్నేశారని, పేదలకు ఇళ్లు కట్టించాల్సింది పోయి కూల్చడమేనా ఇందిరమ్మ రాజ్యం? అని...
పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా...
In a significant step toward enhancing healthcare infrastructure for the industrial workforce, a formal request was submitted today to the Hon’ble Union Minister for...
The Directorate of Urban Land Transport (DULT) and the Bruhat Bengaluru Mahanagara Palike (BBMP) are set to implement a regulated on-street parking system in...
తమిళనాడులోని కొడైకెనాల్లో తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్యనారాయణ (73) దారుణంగా హత్యకు గురయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున తన సొంత బంగళాలోకి చొరబడిన దుండగులు, ఆయనను కుర్చీకి కట్టేసి, నోటికి టేపులు వేయడంతో ఊపిరాడక...
పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి కాపీయింగ్కు పాల్పడుతుండగా అధికారులు గుర్తించారు.
#Punganurదీనిపై...
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పుంగనూరు - చౌడేపల్లె రహదారిలోని పెట్రోల్ బంకు వద్ద తన స్కూటీపై నిలబడి ఉండగా,...