South ZoneTelangana ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్ By Bharat Aawaz - 31 May 2025 0 2 FacebookTwitterWhatsAppLinkedinTelegram మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో సమావేశమయ్యారు. అల్వాల్ BHEL కాలనీ, వెంకటాపురం, బోలారం, సఫిల్గూడ, వినాయకనగర్ తదితర ప్రాంతాలలో మంజూరైన ROB/RUBలకు తక్కువ సమయంలో భూమిపూజ ఉంటుందని చెప్పారు.