ఎం.పి.ఈటెల ప్రెస్ మీట్

0
2

 మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్   రైలు నిలయంలో సంబంధిత అధికారులందరితో సమావేశమయ్యారు. అల్వాల్ BHEL కాలనీ, వెంకటాపురం, బోలారం, సఫిల్‌గూడ, వినాయకనగర్ తదితర ప్రాంతాలలో మంజూరైన ROB/RUBలకు తక్కువ సమయంలో భూమిపూజ ఉంటుందని చెప్పారు.