జూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఆర్విభవ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ సైన్యంలో ఉత్సవాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.