మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అల్వాల్ సర్కిల్ కు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు అందజేసి, హిందూ, ముస్లిం స్మశాన వాటికలను అభివృద్ధి పరచి మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా మొహరం పండుగ ఏర్పాట్లకు మౌలిక సదుపాయాలు కలిపించాలని కోరుతూ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ , బిఆర్ఎస్ నాయకులు, బోరా కమ్యూనిటీ ముస్లిం సోదరులతో కలసి వినతి పత్రాలు అందజేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారు.