ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ

0
3

మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని హరినాథ్ కుటుంబం, ఎగ్జిబిషన్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నాంపల్లి నుమాయిష్ మైదానంలో ఉభస రోగుల కోసం అమిగోస్ ఆక్వా కంపెనీ లక్ష కోరమీను చేప పిల్లలను పంపిణీ చేసింది. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి నాణ్యమైన చేపలు అందిస్తున్నామని ఎండీ హరిప్రసాద్, ఇంచార్జి రామ్ ప్రసాద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలతో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.