కాంగ్రెస్ సోషల్ మీడియా తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్.. సింగర్ మలి పుట్టినరోజు వేడుకల్లో ఫుడ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డ్రగ్స్ తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం బ్లాక్ బషీర్ బాగ్లోని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో BRS లీగల్ టీంతో కలిసి ఫిర్యాదు చేశారు.