South ZoneTelangana అండగా నిలిచినా మైనంపల్లి హనుమంతన్న By Bharat Aawaz - 19 June 2025 0 0 FacebookTwitterWhatsAppLinkedinTelegram ఈరోజు మౌలాలిలో నివాసం ఉండటం వంటి జాన్ టర్నల్ కి గత కొద్దిరోజులుగా యాక్సిడెంట్ కారణంగా అతని కాలు తీసేయడం జరిగింది చికిత్స నిమిత్తం జాలి హృదయంతో పేదల పెన్నిధి మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారు అక్షరాల 100000 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ గారూ, ఆల్వాల్ కార్పొరేటర్ జితేందర్ అన్న గారు, మరియు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్న గారు, 141 డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సనాది శంకర్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.