బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ

0
2

బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.కోటి విరాళం అందజేశారు. బుధవారం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ ఏడాది నీతా అంబానీ తల్లి, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి విరాళం ఇచ్చారు.