భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్
*స్క్రోలింగ్*
*అటల్ … మోదీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం*
*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండి బస్ యాత్ర ప్రారంభం*
*తొలి బహిరంగ సభ ధర్మవరం కావడం విశేషం*
తొలి సభ కు భారీగా ఏర్పాట్లు
*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి*
*ముఖ్య అతిథి గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరౌతారు*
*బస్ యాత్ర లో ప్రత్యేక కార్వాన్ వినియోగిస్తారు*
*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ ల తో పాటు బహిరంగ సభ లు*
11వ తేదీ న తొలి సభ తో ప్రారంభమై ప్రతి రోజూ రెండు భారీ బహిరంగ సభలు
*ప్రతి సభకు ఇతర రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరౌతారు*
*రాష్ట్రంలో ని కూటమి నేతలు, మంత్రులు కు ఆహ్వానాలు పంపిన బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్*
*బిజెపి నేతలు తో పాటు తెలుగు దేశం,జనసేన నేతలు హాజరౌతారు*



