అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కోల్కతా టూర్ సందర్భంగా ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ను పోలీసులు అరెస్టు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మెస్సి భారత్లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా సాల్ట్లేక్ స్టేడియంలో నుంచి మెస్సి తొందరగా వెళ్లిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు.
#SivaNagendra




