Tuesday, December 16, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ |

కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ |

కర్నూలు :

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ లోని ఎండీడీసీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా స్కిల్ ఆఫీసర్ ఆనంద్ రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో 14కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.

పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments