Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅహోబిలంలో స్వాతి వేడుకలు !!

అహోబిలంలో స్వాతి వేడుకలు !!

కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో ఈరోజు ఘనంగా స్వాతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసంపూజ నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి స్వాతి హోమం నిర్వహించారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments