డిసెంబర్ 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం |

0
5

ఈ నెల 22న విజయవాడలో క్రిస్మస్ హైటీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.