Home South Zone Andhra Pradesh కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్థిక మంత్రి ప ఆవుల కేశవ్ |

కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్థిక మంత్రి ప ఆవుల కేశవ్ |

0

అమరావతి
జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్*

• విజనరీ నేత చంద్రబాబు నేతృత్వంలో మన రాష్ట్రం ప్రాధాన్యతలను నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం
• ప్రతీ ప్రభుత్వ పాలసీ, నిర్ణయం ప్రజలను ప్రభావితం చేస్తుంది. అందుకే అత్యంత భాధ్యతా యుతమైన పాలన అందిస్తున్నాం.
• క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను.
• ప్రతీ జిల్లా జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకుని ప్రగతి సాధించాలని ఆకాంక్షింస్తున్నాను.

NO COMMENTS

Exit mobile version