విజయవాడ : ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు.
నిందితుల రిమాండ్ను జనవరి 2 వరకు పొడిగించిన ఏసీబీ కోర్టు.
కేసులో కీలక నిందితులు కేసిరెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్, చాణక్య, అనిల్ చోక్రా, నవీన్, బాలాజీ కుమార్ రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం.




