Home South Zone Telangana బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!

బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!

0

హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు ప్రమాదం.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పైకి దూసుకెళ్లిన డీసీఎం.

ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్దుల్ సత్తార్ మృతి. మరో ఇద్దరికి గాయాలు.

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version