*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*
ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న సీఈఓ ఇతర అధికారులు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సి ఈ ఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం
ప్రాజెక్ట్ లో నిర్మాణం జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, గ్యాప్ 1, 2 ప్రాంతాలలో పర్యటిస్తున్న బృందం.
పోలవరం ప్రాజెక్ట్ కు చేరుకున్న బృందానికి స్వాగతం పలికిన జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు.
అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన బృందం సభ్యులు ఆ తరువాత పనుల పరిశీలన.
పీపీఏ సిఈఓ పాటు పోలవరం లో పర్యటిస్తున్న అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె శంకర్.




