Home South Zone Telangana మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|

మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|

0

హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు.
అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ.

క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు.
సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల.

#Sidhumaroju

NO COMMENTS

Exit mobile version