Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి స్వాగతం |

సుపరిపాలిన దినోత్సవంలో కేంద్ర మంత్రి స్వాగతం |

సుపరిపాలన దినోత్సవంలో పాల్గొనేందుకు అమరావతి విచ్చేసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ గారికి స్వాగతం పలికిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సత్యకుమార్ యాదవ్.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. అనంతరం సీఎం చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్‌. మర్యాదపూర్వకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు, శివరాజ్ చౌహాన్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments