Sunday, December 28, 2025
spot_img
HomeSouth ZoneTelanganaహనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే |

హనుమకొండ లో ఇంటింటా కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే |

జిల్లాలోని  అని ప్రాథమిక అరగ్య కేంద్రల పరిధిలో  కుష్టి వ్యాధి నిర్ధారణ సర్వే  నిర్వహించడం జరుగుతుంది అని DMHO డా అప్పయ్య తెలిపారు శనివారం

వేలేరు మండలం లోని 4 ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి ఇప్పటి వరకు 11 వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు  చేసినట్లు తెలిపారు జనవరి మొదటి వారంలో  నిర్ధారణ పరీక్షలు  పూర్తి చేసి వ్యాధి గ్రాస్తులకు  పూర్తి స్థాయి లో చికిత్స అందిస్తామన్నా రు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments