అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి వివరించిన ఆలయ నిర్వాహకులు.
అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం దేవాలయం నిర్మాణాన్ని ముఖ్యమంత్రికి వివరించిన ఆలయ నిర్వాహకులు.