కర్నూలు :
కర్నూల్ నగరంలో శనివారo శంభాల సినిమా బృందం సందడి చేసింది సినిమా విజయవంతం కావడంతో హీరో ఆది హీరోయిన్ అర్చన సీనియర్ నటుడు సాయికుమార్తో పాటు చిత్రబంధం ఆనంద్ థియేటర్ కు వచ్చి ప్రేక్షకులతో కలిసి సినిమాను
వీక్షించారు ఈ సందర్భంగా చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకు హీరో ఆది సాయికుమార్ ధన్యవాదాలు తెలిపారు




