Home South Zone Andhra Pradesh మద్యం మత్తు లో బావిలో పడి యువకుడి మృతి |

మద్యం మత్తు లో బావిలో పడి యువకుడి మృతి |

0
1

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమాపురంలో శనివారం రాత్రి రక్షణ కవచం లేని బావి ఓ యువకుడి ప్రాణం తీసింది.

మద్యం తాగి బావి గోడపై కూర్చున్న బాజీ (25) అనే యువకుడు, ఒక్కసారిగా వెనక్కు బావిలో పడిపోయి ఊపిరాడక మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

NO COMMENTS