హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.
జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలి.
సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం.
ప్రతిపక్షం అడిగే ప్రతీ అంశానికి సమాధానం ఇవ్వాలి.
జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉంది – మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి.
#sidhumaroju




