కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోనే స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో .
ఈరోజు తెల్లవారుజామున 3000 నుంచి భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. దేవస్థాన సిబ్బంది మరియు పోలీసు అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు




