Wednesday, December 31, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..

ఒక్క రోజు ముందే వచ్చిన పింఛన్ల పండుగ..

రేపు సెలవు కావటంతో, ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. ఉదయం నుంచి జరుగుతున్న పెన్షన్ల పంపిణీ. 12 గంటలకు 87% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి. 63.12 లక్షలమందికి పింఛన్ల కోసం రూ.2,743 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments