Monday, January 5, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటనపై శనివారం మధ్యాహ్నం సిఐ సుబ్బారాయుడు .

తహసిల్దార్ రాము, ఆర్ అండ్ బి అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు తెలుసుకున్నారు. గత కొన్ని నెలలుగా జే టౌన్ వద్ద రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించినట్లు సమాచారం# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments