మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ త్రిపురాంతకం మండలం కంగనాల పల్లె గ్రామం లో మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన య యర్రగొండపాలెం నియోజకవర్గ
తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గూడూరి నిరీక్షణ బాబు గారు ప్రభుత్వం రాజముద్ర పట్టదారుల భూమి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం మండల అధ్యక్షులు మేకల వల రాజు గారు MRO రామకృష్ణ గారు రెవిన్యూ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు




