Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు

పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మందుబాబులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.

బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో డ్రోన్ కెమెరాకు ఇద్దరు తాగుబోతులు చిక్కారు. వీరిని చూసిన మందుబాబులు పరుగులు తీశారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments