Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*

*జ‌గ్గ‌య్య‌పేట ఎ.ఎమ్.సి చైర్మ‌న్ మ‌ల్లెల సీత‌మ్మ‌, డైరెక్ట‌ర్ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాభినంద‌న‌లు

*జ‌గ్గ‌య్య‌పేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ స‌భ్యుల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మం

*ఈ స‌భ‌కు ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, న‌క్కా ఆనంద‌బాబు

*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

*ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా మ‌ల్లెల సీతమ్మ‌ను నియ‌మించ‌టం నిద‌ర్శ‌నం

*జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణానికి మంచి నీటి సౌక‌ర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు

*జ‌గ్గ‌య్య‌పేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు

*హైదరాబాద్ – విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే సిక్స్ లైన్ లో జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతుంది

*కోదాడ‌-జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో జ‌గ్గ‌య్య‌పేట రోడ్డు మంజూరు అయింది

*నిర్వీర్య‌మైన మార్కెట్ యార్డ్ ల‌కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించ‌ట‌మే ఎన్డీయే కూట‌మి ధ్యేయం

*అభివృద్ధి, సంక్షేమం స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళుతున్న నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు -: ఎంపీ కేశినేని శివ‌నాథ్

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments