Home South Zone Andhra Pradesh పజులుపేటలో కుక్క అడ్డం: ద్విచక్ర వాహన ప్రమాదం |

పజులుపేటలో కుక్క అడ్డం: ద్విచక్ర వాహన ప్రమాదం |

0

గురువారం పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని పజులుపేట వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులకు కుక్క అడ్డం రావడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మహేంద్ర నాయుడు, శేషముని నాయుడు, జస్వంత్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .

NO COMMENTS

Exit mobile version