Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపాల్యం పంచాయతీలో ఒంటరి ఏనుగు దాడులు |

పాల్యం పంచాయతీలో ఒంటరి ఏనుగు దాడులు |

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు నిర్వహించి రైతులకు అపార నష్టం కలిగించింది.

సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన ఏనుగు జూపల్లి వద్ద పలువురు రైతులకు చెందిన మామిడి చెట్లు, నీటి పైపులు, డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది.

పగలంతా అడవిలో ఉంటూ రాత్రిపూట పంటలను నాశనం చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

#కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments