Monday, January 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు

పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు

పులిచెర్ల మండలం దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారి పల్లి వద్ద ఆదివారం వేకువజామున ఒక ఒంటరి ఏనుగు గ్రామంలోకి ప్రవేశించి వెంకట్రామయ్య, నరసింహులు, నాగరాజ, చెంగల్రాయులకు చెందిన మామిడి.

కొబ్బరి, అరటి, జొన్న, పశుగ్రాస పంటలను ధ్వంసం చేసింది. స్థానికుల కథనం ప్రకారం, ఏనుగు అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయింది

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments