Tuesday, January 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరులో ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ పార్టీ కమిటీ

పుంగనూరులో ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ పార్టీ కమిటీ

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆన్సర్ భాష ను మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు అధికారికి శాలువా కప్పి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. అనంతరం అధికారి మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతల రక్షణకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments