రాయచోటి అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళం

0
1

రాయచోటిలో అన్న క్యాంటీన్ల నిర్వహణకు మూడు లక్షల విరాళం అందజేసిన మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు