పుంగనూరు నియోజకవర్గంలోని సోమల ఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా పాఠశాల మూసివేయడంతో.
కొందరు మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలివెళ్లారు. స్థానికులు ఈ సీసాలను గుర్తించి, పాఠశాలలోకి అనధికారిక ప్రవేశాలను అరికట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కొత్తూరు మురళి.




