Monday, January 19, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా మంత్రి కామెంట్స్

గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా మంత్రి కామెంట్స్

అమరావతి

గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి

పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి

*ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోంది*

*చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కి జగన్ నేతృత్వంలోని వైసీపీ కి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసు*

*అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ*

*గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేసే లక్ష్యం తో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది*

*ప్రజలు 11సీట్లకు పరిమితం చేసినా వైసీపీకి బుద్ది రాలేదు*

*ఎక్కడ ఎవరు చనిపోయినా శవ రాజకీయాల కోసం పాకులాడుతూ ప్రజల్ని మభ్య పెట్టాలని వైసీపీ చూస్తోంది*

*పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు*

*అక్రమ సంపాదన మీద పుట్టిన వైసీపీకి, తెలుగువాడి అత్మగౌరవం కోసం పెట్టిన తెలుగుదేశం కి మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు*

*గతంలో ఎక్కడ ఫ్యాక్షన్ ఉన్నా కఠినంగా అణచివేసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే లక్ష్యంతో వ్యవహరించిన నాయకుడు చంద్రబాబు*

*అధికారంలో ఉన్న 5ఏళ్ళు జగన్ పల్నాడు లో హింసను ప్రేరేపించాడు*

*పల్నాడు లో తెలుగుదేశం నేతల పరామర్శకు చంద్రబాబు వెళ్లకుండా ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారు*

*యరపతినేని నియోజకవర్గం పిన్నెలి గ్రామంలో 300మంది ఊరు విడిచి వెళ్లిపోయేలా చేశారు*

*ఒక్క గురజాల నియోజకవర్గంలోనే ఎస్సీ, బీసీలను 12మందిని చంపేశారు*

*అక్రమ మైనింగ్ గుంటల్లో పిల్లలు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదు*

*హత్యా రాజకీయాలు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తప్పు చేసిన ఎవర్నీ వదిలిపెట్టదు*

*వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చే కుట్రలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదు*

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments