Thursday, January 22, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు

రెండు కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు

*రూ.2 కోట్లు ఆస్తి దానం చేసిన దంపతులు*

ఆంద్రప్రదేశ్ నంద్యాల జిల్లా జలదుర్గానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పిల్లలులేని ఈ దంపతులు తమ ఆస్తిని మాధవరం రాములవారి గుడికి విరాళమిచ్చారు.

దాదాపు రూ.2 కోట్ల విలువగల ఆస్తిని ఆలయానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఒక్క రూపాయి దానం చేయాలన్నా వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అంత ఆస్తిని గుడికి ఇవ్వడంతో పలువురు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments