Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం

పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం

పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. సుమారు 13 అడుగుల పొడవున్న ఈ కొండచిలువలను పశువుల కాపరులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు.

శుక్రవారం బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం మూడు గంటల పాటు శ్రమించి వీటిని చాకచక్యంగా పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు, అధికారులు అప్రమత్తమయ్యారు# కొత్తూరు మురళి .

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments