Sunday, January 25, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.

మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.

మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. పట్టణ అభివృద్ధి పనులకు అవసరమైన జనరల్ ఫండ్ తీసుకురావడంలో విఫలమయ్యారని ప్రభుత్వాన్ని నిందిస్తూ.

ఈ నెలలో రూ. 4 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments