Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు |

ఉచిత మొబైల్ వాహనాలు ప్రారంభించిన వెంకయ్య నాయుడు |

విజయవాడ..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 2 ఉచిత మొబైల్ మెడికల్ వాన్ లను ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు…

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు , సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ , బిజెపి అధ్యక్షుడు మాధవ్ తదితరులు..

మొబైల్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరీక్షల పరికరాలను పరిశీలించిన వెంకయ్య నాయుడు..

ఒక వాహనంలో వైద్యుల కన్సల్టేషన్ , ఫార్మసీ ఏర్పాటు.. మరొక వాహనంలో రక్త పరీక్షల లాబ్ , ఈసీజీ, 2D ఎకో, ఎక్స్ రే , పరికరాల ఏర్పాటు…

పేద ప్రజల కోసం వాహనాల ఏర్పాటు చేసిన సుజనా చౌదరిని అభినందించిన వెంకయ్య నాయుడు….

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments