Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.

మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.

చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, అభిమానులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం 8 గంటలకే పెరేడ్ మైదానానికి చేరుకున్నారు.

ముఖ్య అతిథి, అన్నమయ్య జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తదితరుల రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments