Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.

మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.

మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక సీటీఎం రోడ్డు, దేవతా నగర్‌కు చెందిన రామసుబ్బమ్మ (65)గా గుర్తించారు

. టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments