Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.

పుంగనూరు: ఓకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు.

మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు నాగభూషణ్ రెడ్డికి చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది.

ఈ అరుదైన సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments