మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు నాగభూషణ్ రెడ్డికి చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది.
ఈ అరుదైన సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు# కొత్తూరు మురళి.
మంగళవారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని జోగివారిపల్లి పంచాయతీ, కంభంవారి పల్లెలో పాడి రైతు నాగభూషణ్ రెడ్డికి చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది.
ఈ అరుదైన సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు# కొత్తూరు మురళి.