Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.

పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.

పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం ఎస్ఐగా పనిచేసిన ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం

చౌడేపల్లె ఎస్సై నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. ఇంతకు ముందు ఈ స్థానంలో రాంభూపాల్ విధులు నిర్వహించారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments