Saturday, January 31, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.

మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.

శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కాలనీ గేటు వద్ద ఓ యువకుడు ఆయనపై దాడికి పాల్పడ్డాడు.

స్థానికులు గమనించి గాయపడిన జగదీష్ నాయక్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments